మసీదులో బాంబు, ఐదుగురు మృతి

|

Aug 16, 2019 | 5:54 PM

పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లో ఉగ్రదాడి జరిగింది.  క్వెట్టాకు సమీపంలోని కుచ్లక్‌లోని ఒక మసీదులో బాంబు పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు మరణించారు. మరో 15 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. బాంబు పేలుడు ధాటికి మసీదు పైకప్పు కూలింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనకు తామే కారణమని ఇంతవరకూ ఎవరూ ప్రకటించలేదు. IED #blast inside Qasim masjid in kuchlak area near #Quetta. 4 dead more […]

మసీదులో బాంబు, ఐదుగురు మృతి
Follow us on

పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లో ఉగ్రదాడి జరిగింది.  క్వెట్టాకు సమీపంలోని కుచ్లక్‌లోని ఒక మసీదులో బాంబు పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు మరణించారు. మరో 15 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. బాంబు పేలుడు ధాటికి మసీదు పైకప్పు కూలింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనకు తామే కారణమని ఇంతవరకూ ఎవరూ ప్రకటించలేదు.