అదరం, బెదరం, పోలీసులు అనుమతించకున్నా ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించి తీరుతాం, అన్నదాతల సంఘాల వెల్లడి

|

Jan 24, 2021 | 5:06 PM

ఈ నెల 26 న ఢిల్లీ శివారులో ట్రాక్టర్ ర్యాలీకి పోలీసులు అనుమతించకపోయినా తాము దాన్ని నిర్వహించి తీరుతామని పంజాబ్ కిసాన్ సంఘర్ష్ కమిటీ నేత సత్నామ్ సింగ్ పన్ను తెలిపారు

Follow us on