AP DGP Gautam Sawang: ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాలపై వరుస దాడులకు సంబంధించి డీజీపీ గౌతమ్ సవాంగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

|

Jan 16, 2021 | 4:30 PM

ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాలపై వరుస దాడులకు సంబంధించి డీజీపీ గౌతమ్ సవాంగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటిదాకా దేవాలయాలు, విగ్రహాల ధ్వంసంపై 44 కేసులు నమోదు చేశామని తెలిపారు.

Follow us on