Malay Apple: ఈ పండు తింటే కిడ్నీలో రాళ్లు మాయం.! ఇప్పుడు మన దగరకూడా దొరుకున్తున్నాయి.

|

Feb 26, 2024 | 10:49 AM

మలై యాపిల్‌.. ఇది ఎన్నో ఔషధాలు కలిగిన పండు. శీతల ప్రాంతాల్లో మాత్రమే పెరిగి ఈ పండు ఆరోగ్యానికి ఎంతో మంచిదంటున్నారు నిపుణులు. ఈ పండు తింటే కిడ్నీలో రాళ్ల సమస్యకు మంచి మెడిసిన్‌ అంటున్నారు నిపుణులు. అంతేకాదు కోలన్‌ క్యాన్సర్‌కు కూడా ఈ పండు నియంత్రిస్తుంది. ఆయుర్వేద ఔషధాలలో దీనిని విరివిగ వాడుతారని నిపుణులు చెబుతున్నారు. ఎక్కడో హిమాలయాల్లో పెరిగే ఈ చెట్లు ఒక సీజన్‌లో మాత్రమే కాయలు కాస్తాయి.

మలై యాపిల్‌.. ఇది ఎన్నో ఔషధాలు కలిగిన పండు. శీతల ప్రాంతాల్లో మాత్రమే పెరిగి ఈ పండు ఆరోగ్యానికి ఎంతో మంచిదంటున్నారు నిపుణులు. ఈ పండు తింటే కిడ్నీలో రాళ్ల సమస్యకు మంచి మెడిసిన్‌ అంటున్నారు నిపుణులు. అంతేకాదు కోలన్‌ క్యాన్సర్‌కు కూడా ఈ పండు నియంత్రిస్తుంది. ఆయుర్వేద ఔషధాలలో దీనిని విరివిగ వాడుతారని నిపుణులు చెబుతున్నారు. ఎక్కడో హిమాలయాల్లో పెరిగే ఈ చెట్లు ఒక సీజన్‌లో మాత్రమే కాయలు కాస్తాయి. ఇప్పడు ఈ అరుదైన చెట్టు తెలంగాణలోని ఓ ఆయుర్వేద వైద్యురాలి ఇంటి పెరటిలో పెరిగి మంచి కాపు కాస్తోంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి లోని ఆయుర్వేద వైద్యురాలు కొనకళ్ళ సుధా ఇంటి ఆవరణలో పెరిగి మలై యాపిల్ కాపు కాస్తుంది. ఎన్నో ఔషధ గుణాలున్న ఈ పండు క్యాన్సర్ కణాల అభివృద్ధిని అడ్డుకుంటుందని, అదేవిధంగా కిడ్నీ స్టోన్ సమస్యను తగ్గిస్తుందని తెలిపారు. అంతే కాకుండా చర్మ సౌందర్యానికి ఈ పండు మంచి చక్కగా పనిచేస్తుందని ఆయుర్వేద వైద్యురాలు కొనకళ్ళ సుధా తెలిపారు. ఎక్కువగా శీతల ప్రాంతంలోనే పెరిగే మొక్క దాదాపు 45 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండే సత్తుపల్లి ప్రాంతంలో పెరగడం మంచి కాపు కాయడం చాలా సంతోషంగా ఉందని స్థానికులు చెబుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..

Follow us on