Nalgonda: నాంప‌ల్లి మండ‌లం కిష్ట‌రాంప‌ల్లి రిజ‌ర్వాయ‌ర్ ద‌గ్గ‌ర ఆందోళ‌న

|

Dec 27, 2020 | 3:44 PM

నల్గొండ జిల్లా చర్లగూడెం ప్రాజెక్టు నిర్వాసితుల ఆందోళన ఉద్రిక్తతలు సృష్టించింది. ప్రాజెక్టు కింద పోయిన భూమికి.. పూర్తి స్థాయి పరిహారం ఇవ్వాలంటూ 300 మంది నిర్వాసితులు తమ కుటుంబాలతో ఆందోళనకు దిగారు.

Follow us on