ముఖ్యమంత్రి కేసీఆర్ కాలేశ్వరం ముక్తేశ్వర క్షేత్రంలో సతీసమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు
తెలంగాణ రైతుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తూ.. గోదావరి పరవళ్లను తెలంగాణ జిల్లాలకు దారి మళ్లిస్తూ చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు శరవేగంగా సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే