Ration Door Delivery: ఇకపై ఏపీలో ఇంటికే రేషన్‌ సరుకులు… డోర్‌ డెలివరీ వాహనాలను ప్రారంభించిన సీఎం జగన్‌

|

Jan 21, 2021 | 10:59 AM

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలో భాగంగా మరో పథకానికి శ్రీకారం చుట్టారు. దేశంలోనే తొలిసారిగా ప్రజా పంపిణీ వ్యవస్థలో సరికొత్త విధానానికి తెరతీస్తూ.

Follow us on