Krishna River Water Board: ఏపీ ప్రభుత్వం కుట్ర చేస్తోంది.. కృష్ణా బోర్డును వైజాగ్కు తరలించడంపై మంత్రి నిరంజన్ ఫైర్.
కృష్ణా బోర్డును వైజాగ్కు తరలించడంపై తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆసంతృప్తి వ్యక్తం చేశారు. కృష్ణా బోర్డును తరలించాడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని..