దుర్గం చెరువు బ్రిడ్జిపై సందర్శకులకు తాత్కాలిక బ్రేక్‌

భాగ్యనగరంలో నిర్మించిన దుర్గం చెరువుపై సందర్శకులకు తాత్కాలిక బ్రేక్ పడింది. రెండు రోజుల పాటు అక్కడ

దుర్గం చెరువు బ్రిడ్జిపై సందర్శకులకు తాత్కాలిక బ్రేక్‌
Follow us

| Edited By:

Updated on: Sep 27, 2020 | 12:07 PM

Durgam Cheruvu Hyderabad: భాగ్యనగరంలో నిర్మించిన దుర్గం చెరువుపై సందర్శకులకు తాత్కాలిక బ్రేక్ పడింది. రెండు రోజుల పాటు అక్కడ పోలీసులు సందర్శనను నిలిపివేశారు. ఆదివారం కావడంతో సందర్శకులు భారీగా దుర్గం చెరువు వద్దకు వస్తున్నారు. అయితే కేబుల్ బ్రిడ్జిపైన సెక్యూరిటీ పరమైన పనులను జరుగుతుండటంతో పోలీసులు పర్యాటకులను అనుమతించడం లేదు. కేబుల్‌ బ్రిడ్జిని సందర్శించడానికి వస్తోన్న ప్రజలకు పోలీసులు అనుమతించకపోవడంతో ప్రజలు నిరాశతో వెనుదిరుగుతున్నారు. కాగా దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ఇటీవలే ప్రారంభమైన విషయం తెలిసిందే.

Read More:

‘ఆర్‌ఆర్‌ఆర్’‌లో చిన్నప్పటి చెర్రీ, ఎన్టీఆర్‌లు వీరే

Breaking: బీజేపీ సీనియర్ నేత ఉమా భారతికి కరోనా ‌