పుల్వామా అమరుల కుటుంబాలకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సాయం

|

Mar 21, 2019 | 10:43 AM

చండీఘడ్: పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్లకు కింగ్స్ ఎలెవన్ సాయం అందించింది. అమర వీరుల్లో పంజాబ్, హిమాచల్ రాష్ట్రాలకు చెందిన ఐదుగురి కటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చొప్పున ఇచ్చింది. ఈ మేరకు జరిగిన కార్యక్రమంలో పంజాబ్ జట్టు కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ ఐదు కుటుంబాలకు చక్కులను అందజేశారు. భారత సీఆర్పిఎఫ్ జవాన్లపై జరిగిన ఉగ్ర దాడి కారణగా 40 మంది వరకు మన జవాన్లు వీర మరణం పొందిన సంగతి చనిపోయిన […]

పుల్వామా అమరుల కుటుంబాలకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సాయం
Follow us on

చండీఘడ్: పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్లకు కింగ్స్ ఎలెవన్ సాయం అందించింది. అమర వీరుల్లో పంజాబ్, హిమాచల్ రాష్ట్రాలకు చెందిన ఐదుగురి కటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చొప్పున ఇచ్చింది. ఈ మేరకు జరిగిన కార్యక్రమంలో పంజాబ్ జట్టు కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ ఐదు కుటుంబాలకు చక్కులను అందజేశారు. భారత సీఆర్పిఎఫ్ జవాన్లపై జరిగిన ఉగ్ర దాడి కారణగా 40 మంది వరకు మన జవాన్లు వీర మరణం పొందిన సంగతి చనిపోయిన తెలిసిందే. జైషే మహ్మద్ సంస్థ ఈ దాడికి పుల్పడినట్టు ప్రకటించుకున్న సంగతి తెలిసిందే.