వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ.. జమ్మలమడుగులో ఉద్రిక్తత

| Edited By:

Apr 11, 2019 | 12:15 PM

కడప జిల్లా జమ్మలమడుగు మండలం పొన్నతోటలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ, వైసీపీ వర్గీయులు ఒకరిపై మరొకరు రాళ్లతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురికి గాయాలు అవ్వగా.. వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో అక్కడ భారీగా భద్రతా బలగాలు మొహరించాయి. Paramilitary forces rushed to #Kadapa#ElectionsWithTV9 Watch #APElections2019 Live updates: https://t.co/bR9qCVojrvhttps://t.co/Qjo1BuQES6 — TV9 Telugu (@TV9Telugu) April 11, 2019 టీడీపీ, వైసీపీ నేతల రాళ్ల దాడి, పలువురుకి గాయాలు#Elections2019 #APPolitics […]

వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ.. జమ్మలమడుగులో ఉద్రిక్తత
Follow us on

కడప జిల్లా జమ్మలమడుగు మండలం పొన్నతోటలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ, వైసీపీ వర్గీయులు ఒకరిపై మరొకరు రాళ్లతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురికి గాయాలు అవ్వగా.. వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో అక్కడ భారీగా భద్రతా బలగాలు మొహరించాయి.