రాష్ట్రాన్ని నిండా ముంచేసి పోయారు: కన్నా

| Edited By:

Aug 17, 2019 | 12:48 PM

అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలను టార్గెట్‌ చేస్తూ ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ట్విట్టర్‌ వేదికగా విమర్శలు గుప్పించారు. వరదల సమయంలో ప్రజల బాగోగులు పట్టించుకోకుండా ముఖ్యమంత్రి జగన్‌ అమెరికా వెళ్ళారని ఆరోపించారాయన. ఐదేళ్ళ పాటు రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచిన చంద్రబాబు.. తన కొంప మునిగిపోవడంతో హైదరాబాద్‌ వెళ్లిపోయారని విమర్శించారు. ఈ రెండు పార్టీల వల్ల రాష్ట్రం నిండా మునుగుతోందని ట్విట్టర్‌లో కామెంట్‌ చేశారు కన్నా లక్ష్మీనారాయణ. రాష్ట్రంలో వరదల సమయంలో ప్రజల బాగోగులు అక్కరలేని […]

రాష్ట్రాన్ని నిండా ముంచేసి పోయారు: కన్నా
Follow us on

అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలను టార్గెట్‌ చేస్తూ ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ట్విట్టర్‌ వేదికగా విమర్శలు గుప్పించారు. వరదల సమయంలో ప్రజల బాగోగులు పట్టించుకోకుండా ముఖ్యమంత్రి జగన్‌ అమెరికా వెళ్ళారని ఆరోపించారాయన. ఐదేళ్ళ పాటు రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచిన చంద్రబాబు.. తన కొంప మునిగిపోవడంతో హైదరాబాద్‌ వెళ్లిపోయారని విమర్శించారు. ఈ రెండు పార్టీల వల్ల రాష్ట్రం నిండా మునుగుతోందని ట్విట్టర్‌లో కామెంట్‌ చేశారు కన్నా లక్ష్మీనారాయణ.