బ్రేకింగ్, హత్రాస్ కేసు దర్యాప్తు సీబీఐకి, యోగి ఆదిత్యనాథ్

| Edited By: Pardhasaradhi Peri

Oct 03, 2020 | 8:58 PM

దేశంలో సంచలనం కలిగించిన హత్రాస్ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తున్నట్టు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు.

బ్రేకింగ్, హత్రాస్ కేసు దర్యాప్తు సీబీఐకి, యోగి ఆదిత్యనాథ్
Follow us on

దేశంలో సంచలనం కలిగించిన హత్రాస్ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తున్నట్టు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ శనివారం సాయంత్రం హత్రాస్ కుటుంబాన్ని పరామర్శించిన కొంతసేపటికే ఆయన ఈ ప్రకటన చేశారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.