‘ఆత్మ నిర్భర్ భారత్ ‘ స్లోగన్ నేపథ్యంలో సుప్రసిధ్ద గాయని లతా మంగేష్కర్ షేర్ చేసిన ఓ పాటను ‘మెలోడియస్ సాంగ్’ గా ప్రధాని మోదీ అభివర్ణించారు. 211 మంది ప్రముఖ గాయనీ గాయకులు పాడిన ‘జయతు జయతు భారతం.. వసుధైక కుటుంబం’ అనే ఈ సాంగ్ ని లత ట్విటర్ లో షేర్ చేశారు.ఈ వీడియోను మోదీ రీట్వీట్ చేస్తూ.. ఆత్మ నిర్భర్ ఇండియా’కు ఇది మెలోడియస్ మెసేజ్’ అని పేర్కొన్నారు. ఈ పాట ఈ దేశంలోని ప్రతి వ్యక్తిలోనూ స్ఫూర్తి నింపుతుందన్నారు. జోషీ కలం నుంచి జాలు వారిన ఈ పాటను శంకర్ మహదేవన్ కంపోజ్ చేశారు. (దీన్ని భారత ప్రజలకు, ప్రధాని మోదీకి అంకితమిస్తున్నట్టు లతామంగేష్కర్ ట్వీట్ చేశారు).
नमस्कार.हमारे ISRA के बहुत गुणी २११ कलाकारोंने एक होकर आत्मनिर्भर भारत की भावना से प्रेरित इस गीत का निर्माण किया है ,जो पूरे भारत की जनता को और हमारे आदरणीय प्रधानमंत्री नरेंद्रभाई मोदीजी को हम अर्पण करते हैं.जयतु भारतम् @narendramodi ,@SangeetSetuIn https://t.co/qixHaq0AV2
— Lata Mangeshkar (@mangeshkarlata) May 17, 2020
यह गीत हर किसी को उत्साहित और प्रेरित करने वाला है। इसमें आत्मनिर्भर भारत के लिए सुरों से सजा उद्घोष है। https://t.co/N6qy4BaCfI
— Narendra Modi (@narendramodi) May 17, 2020