ప్రధాని మోదీతో రక్షణ మంత్రి రాజ్ నాథ్ రెండు సార్లు భేటీ

| Edited By: Pardhasaradhi Peri

Jun 16, 2020 | 7:35 PM

ఇండో-చైనా బోర్డర్ లో తలెత్తిన తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ముగ్గురు భారత సైనికులు మృతి చెందిన ఘటనపై రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రధాని మోదీతో మంగళవారం రెండు సార్లు సమావేశమై తాజా పరిణామాలను వివరించారు..

ప్రధాని మోదీతో రక్షణ మంత్రి రాజ్ నాథ్ రెండు సార్లు భేటీ
Follow us on

ఇండో-చైనా బోర్డర్ లో తలెత్తిన తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ముగ్గురు భారత సైనికులు మృతి చెందిన ఘటనపై రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రధాని మోదీతో మంగళవారం రెండు సార్లు సమావేశమై తాజా పరిణామాలను వివరించారు. ఈ సమావేశంలో విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా పాల్గొన్నారు.  తీసుకోవలసిన తదుపరి చర్యలపై ఈ భేటీలో చర్చించారు. అంతకు ముందే డిఫెన్స్ చీఫ్ కూడా రక్షణ మంత్రితో సమావేశమయ్యారు. ఈ సమావేశ వివరాలు తెలియవలసి ఉంది.