కన్నీరు పెట్టిన యూపీ సీఎం

| Edited By: Srinu

Mar 07, 2019 | 5:03 PM

లక్నో: ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ కన్నీరు పెట్టుకున్నారు. పుల్వామా ఉగ్రదాడి గురించి మాట్లాడుతూ ఆయన చలించిపోయారు. లఖ్‌నవూర్‌లోని ఇంజినీరింగ్ విద్యార్ధులతో మాట్లాడుతూ ఉగ్రవాద నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందన్నారు. పుల్వామా ఆత్మాహుతి దాడి దారుణం అని, ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితితులు త్వరలోనే సద్దుమణుగుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఉగ్రదాడులను ఆపేందుకు బీజేపీ ప్రభుత్వం ఏం చర్చలు తీసుకుంటుందని ఆక విద్యార్ధి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ యూపీ […]

కన్నీరు పెట్టిన యూపీ సీఎం
Follow us on

లక్నో: ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ కన్నీరు పెట్టుకున్నారు. పుల్వామా ఉగ్రదాడి గురించి మాట్లాడుతూ ఆయన చలించిపోయారు. లఖ్‌నవూర్‌లోని ఇంజినీరింగ్ విద్యార్ధులతో మాట్లాడుతూ ఉగ్రవాద నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందన్నారు. పుల్వామా ఆత్మాహుతి దాడి దారుణం అని, ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

పరిస్థితితులు త్వరలోనే సద్దుమణుగుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఉగ్రదాడులను ఆపేందుకు బీజేపీ ప్రభుత్వం ఏం చర్చలు తీసుకుంటుందని ఆక విద్యార్ధి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉద్వేగానికి గురయ్యారు. ఇంజినీరింగ్ విద్యార్ధులతో జరిగిన యువకుల మన్ కీ బాత్ అనే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.