ఢిల్లీ విమానాశ్రయంలో 9 బంగారు బిస్కెట్లు స్వాధీనం

| Edited By: Pardhasaradhi Peri

Aug 16, 2020 | 8:02 PM

ఢిల్లీ  విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ఏడుగురు వ్యక్తులనుంచి తొమ్మిది బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 45 లక్షలని వారు తెలిపారు. రియాద్ నుంచి వేర్వేరు..

ఢిల్లీ విమానాశ్రయంలో 9 బంగారు బిస్కెట్లు స్వాధీనం
Follow us on

ఢిల్లీ  విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ఏడుగురు వ్యక్తులనుంచి తొమ్మిది బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 45 లక్షలని వారు తెలిపారు. రియాద్ నుంచి వేర్వేరు విమానాల్లో వఛ్చిన వీరు ఇండియాలో వీటిని స్మగుల్ చేయడానికి యత్నిస్తున్నారని తెలిసింది. కేరళ గోల్డ్ స్కామ్ కి వీరికి సంబంధం ఉందా అన్న కోణంలో  కస్టమ్స్ శాఖ దర్యాప్తు జరుపుతోంది.. . ఈ బంగారు బిస్కెట్లలో 8 బిస్కెట్లు 116 గ్రాములు, ఒకటి 20గ్రాముల బరువు ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఈ గోల్డ్ స్మగ్లింగ్ కి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.