ఇవాళ మరోసారి.. టీడీపీ నేతల సమావేశం..!

| Edited By:

Jun 22, 2019 | 12:02 PM

తెలుగు తమ్ముళ్లు పెద్ద ఎత్తున పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారన్న వార్తల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు రంగంలోకి దిగారు. విదేశీ పర్యటనలో ఉన్న బాబు ఇవాళ మరోసారి పార్టీ సీనియర్లు, నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఆరుగురు రాజ్యసభ్యుల్లో నలుగురు సభ్యులు బీజేపీ తీర్థం పుచ్చుకోవడం.. వారి విలీనాన్ని రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు ఆమెదించడం చకాచకా జరిగిపోయాయి. మరోవైపు మరో 15 మంది ఎమ్మెల్యేలు కూడా పార్టీని వీడుతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. 

ఇవాళ మరోసారి.. టీడీపీ నేతల సమావేశం..!
Follow us on

తెలుగు తమ్ముళ్లు పెద్ద ఎత్తున పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారన్న వార్తల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు రంగంలోకి దిగారు. విదేశీ పర్యటనలో ఉన్న బాబు ఇవాళ మరోసారి పార్టీ సీనియర్లు, నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఆరుగురు రాజ్యసభ్యుల్లో నలుగురు సభ్యులు బీజేపీ తీర్థం పుచ్చుకోవడం.. వారి విలీనాన్ని రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు ఆమెదించడం చకాచకా జరిగిపోయాయి. మరోవైపు మరో 15 మంది ఎమ్మెల్యేలు కూడా పార్టీని వీడుతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.