బ్రేకింగ్, కాశ్మీర్ లో ఎన్ కౌంటర్, ముగ్గురు ఉగ్రవాదుల మృతి, అమరుడైన జవాన్

| Edited By: Pardhasaradhi Peri

Nov 08, 2020 | 3:02 PM

జమ్మూ కాశ్మీర్ లో ఆదివారం వాస్తవాధీన రేఖ వద్ద జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు టెర్రరిస్టులు మరణించారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఓ జవాను అమరుడయ్యాడు. నియంత్రణ రేఖను దాటి భారత భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించేందుకు యత్నిస్తున్న ఉగ్రవాదులను అడ్డుకునేందుకు భారత సైనికులు తీవ్రంగా శ్రమించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియవలసి ఉంది.      

బ్రేకింగ్, కాశ్మీర్ లో ఎన్ కౌంటర్, ముగ్గురు ఉగ్రవాదుల మృతి, అమరుడైన జవాన్
Follow us on

జమ్మూ కాశ్మీర్ లో ఆదివారం వాస్తవాధీన రేఖ వద్ద జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు టెర్రరిస్టులు మరణించారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఓ జవాను అమరుడయ్యాడు. నియంత్రణ రేఖను దాటి భారత భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించేందుకు యత్నిస్తున్న ఉగ్రవాదులను అడ్డుకునేందుకు భారత సైనికులు తీవ్రంగా శ్రమించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియవలసి ఉంది.