చిరాగ్ పాశ్వాన్ పార్టీ మా కూటమిలో భాగం కాదు, సుశీల్ మోడీ

| Edited By: Pardhasaradhi Peri

Oct 13, 2020 | 3:25 PM

బీహార్ లో చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని ఎల్ జె పీ ఎన్డీయేలో భాగస్వామి కాదని ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎం సుశీల్ మోడీ ప్రకటించారు. బీజేపీ, జేడీ-యూ, మాజీ సీఎం జితన్ రామ్ మంఝి నేతృత్వంలోని పార్టీ, ముకేశ్ సాహ్ని ఆద్వర్యంలోని పార్టీ మాత్రమే ఎన్డీయే కూటమి అని ఆయన స్పష్టం చేశారు. ఇవి ఈ బ్యానర్ కిందే రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తాయన్నారు. మేం మెజారిటీ సాధిస్తే నితీష్ కుమార్ మళ్ళీ సీఎం అవుతారు అని […]

చిరాగ్ పాశ్వాన్ పార్టీ మా కూటమిలో భాగం కాదు, సుశీల్ మోడీ
Follow us on

బీహార్ లో చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని ఎల్ జె పీ ఎన్డీయేలో భాగస్వామి కాదని ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎం సుశీల్ మోడీ ప్రకటించారు. బీజేపీ, జేడీ-యూ, మాజీ సీఎం జితన్ రామ్ మంఝి నేతృత్వంలోని పార్టీ, ముకేశ్ సాహ్ని ఆద్వర్యంలోని పార్టీ మాత్రమే ఎన్డీయే కూటమి అని ఆయన స్పష్టం చేశారు. ఇవి ఈ బ్యానర్ కిందే రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తాయన్నారు. మేం మెజారిటీ సాధిస్తే నితీష్ కుమార్ మళ్ళీ సీఎం అవుతారు అని సుశీల్ మోడీ పేర్కొన్నారు. కాగా-చిరాగ్ పాశ్వాన్ మాత్రం..రాష్ట్రంలో బీజేపీ-ఎల్ జేపీ కూటమి ప్రభుత్వం వస్తుందని ధీమాగా చెబుతున్నారు.