మహారాష్ట్రలో మరో మంత్రికి కరోనా పాజిటివ్

| Edited By: Pardhasaradhi Peri

Sep 24, 2020 | 6:44 PM

మహారాష్ట్రలో పట్టణాభివృద్ది శాఖ మంత్రి ఏకనాథ్ షిండే కి కరోనా వైరస్ పాజిటివ్ రిపోర్టు వచ్చింది. నిన్న తనకు కరోనా టెస్ట్ జరిగిందని. అందులో పాజిటివ్ అని తేలిందని ఆయన ట్వీట్ చేశారు. అయితే తను ఆరోగ్యంగా..

మహారాష్ట్రలో మరో మంత్రికి కరోనా పాజిటివ్
Follow us on

మహారాష్ట్రలో పట్టణాభివృద్ది శాఖ మంత్రి ఏకనాథ్ షిండే కి కరోనా వైరస్ పాజిటివ్ రిపోర్టు వచ్చింది. నిన్న తనకు కరోనా టెస్ట్ జరిగిందని. అందులో పాజిటివ్ అని తేలిందని ఆయన ట్వీట్ చేశారు. అయితే తను ఆరోగ్యంగా ఉన్నానని, ఇటీవల తనతో కాంటాక్టులో ఉన్నవారు కరోనా టెస్టులు చేయించుకోవాలని ఏకనాథ్ షిండే కోరారు. మహారాష్ట్రలో ఇప్పటివరకు 13 మంది మంత్రులు కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ కి గురయ్యారు. రాష్ట్రంలో ఇంతవరకు 12 లక్షలకు పైగా కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 2 లక్షల 73 వేలకు పైగా యాక్టివ్ కేసులని  ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.