భయపెడుతున్న యూకే కరోనా వైరస్… ప్రజలను ఆందోళనకు గురి చేస్తోందని అంటున్న శాస్త్రవేత్తలు
కరోనా వైరస్ తో పరివర్తనాలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తోందని అంటున్నారు శాస్త్రవేత్తలు. ఇండియా లో స్ట్రెయిన్ లను సీక్వెన్స్ చేస్తే n440k రకం గుర్తించడం జరిగిందని అంటున్నారు