వారణాసివాసులతో ప్రధాని మోదీ ‘ముఖాముఖి’ !

తన సొంత నియోజకవర్గమైన వారణాసిలో నివసించే స్థానికులతో ప్రధాని మోదీ ఇంటరాక్ట్ కానున్నారు. బుధవారం సాయంత్రం 5 గంటలకు ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారితో మాట్లాడనున్నారు. దేశంలో కరోనా నేపథ్యంలో 21 రోజులపాటు ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన దరిమిలా ఉత్పన్నమైన పరిస్థితుల మీద ఆయన వారి అభిప్రాయాలు తెలుసుకుంటారని ప్రధాని సన్నిహిత వర్గాలు తెలిపాయి.  వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కూడా ప్రజల్లో ఎవరికైనా ఈ లాక్ డౌన్ పై సందేహాలు ఉన్నా.. వాటిని నమో […]

వారణాసివాసులతో ప్రధాని మోదీ 'ముఖాముఖి' !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 25, 2020 | 3:28 PM

తన సొంత నియోజకవర్గమైన వారణాసిలో నివసించే స్థానికులతో ప్రధాని మోదీ ఇంటరాక్ట్ కానున్నారు. బుధవారం సాయంత్రం 5 గంటలకు ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారితో మాట్లాడనున్నారు. దేశంలో కరోనా నేపథ్యంలో 21 రోజులపాటు ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన దరిమిలా ఉత్పన్నమైన పరిస్థితుల మీద ఆయన వారి అభిప్రాయాలు తెలుసుకుంటారని ప్రధాని సన్నిహిత వర్గాలు తెలిపాయి.  వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కూడా ప్రజల్లో ఎవరికైనా ఈ లాక్ డౌన్ పై సందేహాలు ఉన్నా.. వాటిని నమో యాప్ లోని సంబంధిత సెక్షన్ కు నివేదించాలని మోడీ కోరారు. కోవిడ్-19 ని ఎదుర్కోవాలంటే ప్రజలు కఠిన పరిస్థితులపై ఒక అవగాహన కలిగి ఉండాలని ప్రధానమంత్రి కార్యాలయం పేర్కొంది.

ఇలా ఉండగా లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్న రాష్ట్రాల్లో కొత్తగా కరోనా కేసులు నమోదు కాలేదని తెలుస్తోంది. అయితే పాజిటివ్ లక్షణాలు కలిగినవారు చికిత్స పొంది డిశ్చార్జ్ అవుతున్న దాఖలాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. నెల్లూరులో కరోనా సోకిన వ్యక్తికి మొదట నెగెటివ్ అని రిపోర్టు వఛ్చినప్పటికీ ఆ తరువాత అది పాజిటివ్ అని తేలింది. దీంతో ట్రీట్ మెంట్ పొంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు.

Latest Articles
సీఎం జగన్ కాన్వాయ్ అడ్డుకున్న ఎన్నారై.. పోలీసులపై వైసీపీ ఆగ్రహం..
సీఎం జగన్ కాన్వాయ్ అడ్డుకున్న ఎన్నారై.. పోలీసులపై వైసీపీ ఆగ్రహం..
కొత్తగా పెళ్లి అయ్యిందా.? గోవాకు హనీమూన్‌ ట్రిప్‌
కొత్తగా పెళ్లి అయ్యిందా.? గోవాకు హనీమూన్‌ ట్రిప్‌
రూ.30 లక్షల హోమ్‌ లోన్‌పై ఎంత ఈఎంఐ చెల్లించాలి?వడ్డీ ఎంత అవుతుంది
రూ.30 లక్షల హోమ్‌ లోన్‌పై ఎంత ఈఎంఐ చెల్లించాలి?వడ్డీ ఎంత అవుతుంది
తెలంగాణ కార్పొరేట్‌ కాలేజీల్లో ఇంటర్‌ 1st ఇయర్‌ ఉచిత ప్రవేశాలు
తెలంగాణ కార్పొరేట్‌ కాలేజీల్లో ఇంటర్‌ 1st ఇయర్‌ ఉచిత ప్రవేశాలు
ఎస్‌బీఐ ఖాతాదారులకు శుభవార్త.. స్వల్పకాలిక ఎఫ్డీలపై వడ్డీ పెంపు..
ఎస్‌బీఐ ఖాతాదారులకు శుభవార్త.. స్వల్పకాలిక ఎఫ్డీలపై వడ్డీ పెంపు..
స్లోగా మారిన ఫోన్‌తో చిరాకు లేస్తుందా.? ఈ ట్రిక్స్‌ ఫాలో అవ్వండి
స్లోగా మారిన ఫోన్‌తో చిరాకు లేస్తుందా.? ఈ ట్రిక్స్‌ ఫాలో అవ్వండి
తెలంగాణ ఈఏపీసెట్‌ 2024 టాప్‌ 10 ర్యాంకర్లు వీరే.. సత్తాచాటిన ఏపీ!
తెలంగాణ ఈఏపీసెట్‌ 2024 టాప్‌ 10 ర్యాంకర్లు వీరే.. సత్తాచాటిన ఏపీ!
భారీగా పెరిగిన రిషి సునక్‌ సంపద.. ఏడాదిలో ఎన్ని కోట్లో తెలుసా?
భారీగా పెరిగిన రిషి సునక్‌ సంపద.. ఏడాదిలో ఎన్ని కోట్లో తెలుసా?
క్రెడిట్ కార్డు బిల్లు ఎప్పుడు కట్టాలో మీరే నిర్ణయించుకోవచ్చు..
క్రెడిట్ కార్డు బిల్లు ఎప్పుడు కట్టాలో మీరే నిర్ణయించుకోవచ్చు..
TSPSC గ్రూప్‌ 4 ఉద్యోగాలకు 1:3 నిష్పత్తిలో ధ్రువపత్రాల పరిశీలన
TSPSC గ్రూప్‌ 4 ఉద్యోగాలకు 1:3 నిష్పత్తిలో ధ్రువపత్రాల పరిశీలన