టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్

KXIP have won the toss : ఐపీఎల్‌-13లో ముంబై ఇండియన్స్‌, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ మధ్య హాట్ ఫైట్‌కు సిద్ధమయ్యారు. గత మ్యాచ్‌ల్లో అనూహ్యంగా ఓటమిని చవిచూసిన రెండు జట్లు ఈ మ్యాచ్​లో ఎలాగైనా విజయం సాధించి గెలుపుబాట పట్టాలని చూస్తున్నాయి. టాస్‌ గెలిచిన పంజాబ్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. ఎం అశ్విన్‌ స్థానంలో కృష్ణప్ప గౌతమ్‌ను తుది జట్టులోకి తీసుకున్నట్లు రాహుల్‌ తీసుకున్నట్లుగా వెల్లడించారు. మరోవైపు ముంబై ఎలాంటి మార్పులు లేకుండానే […]

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్
Follow us

|

Updated on: Oct 01, 2020 | 7:21 PM

KXIP have won the toss : ఐపీఎల్‌-13లో ముంబై ఇండియన్స్‌, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ మధ్య హాట్ ఫైట్‌కు సిద్ధమయ్యారు. గత మ్యాచ్‌ల్లో అనూహ్యంగా ఓటమిని చవిచూసిన రెండు జట్లు ఈ మ్యాచ్​లో ఎలాగైనా విజయం సాధించి గెలుపుబాట పట్టాలని చూస్తున్నాయి. టాస్‌ గెలిచిన పంజాబ్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. ఎం అశ్విన్‌ స్థానంలో కృష్ణప్ప గౌతమ్‌ను తుది జట్టులోకి తీసుకున్నట్లు రాహుల్‌ తీసుకున్నట్లుగా వెల్లడించారు. మరోవైపు ముంబై ఎలాంటి మార్పులు లేకుండానే బరిలో దిగుతున్నది.