కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వరుని దర్శనానికి దేశ విదేశాలనుంచి భక్తులు తరలి వస్తారు. చాలామంది భక్తులు కాలినడకన స్వామి దర్శనానికి వెళ్తుంటారు. వయసుతో సంబంధం లేకుండా పిల్లలు పెద్దలు కూడా కాలినడకన వెళ్లడానికి తపిస్తారు.