మెదక్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందారు. ఒకే కుటుంబానికి చెందిన 8 మంది సిద్ధిపేట జిల్లాలో ఓ శుభకార్యక్రమానికి వెళ్లి.. తిరిగి సొంత గ్రామానికి వస్తుండగా మృత్యువు కాటేసింది.