మంచిర్యాల జిల్లా జిల్లా మందమర్రి మండలం అదిల్ పెట్ గ్రామంలో ఓ ఇంట్లో కొండచిలువ కలకలం రేపింది. గ్రామానికి చెందిన శివ ఇంటికి సమీపంలో ఉన్న పశువుల పాకలోకి కొండచిలువ చొరబడి అందులో ఉన్న మేక పిల్లను మింగింది...ఇది గమనించిన కుటుంబసభ్యులు ఆందోళనకు గురై స్థానికులకు సమాచారం అందించగా వారు కొండచిలువను కొట్టి చంపేశారు..