కర్నూలు జిల్లాలో మామకోడళ్ల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ, ఎస్వీ జగన్మోహన్ రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోవడం తెలిసిందే. తన కుర్చీలో అఖిలప్రియ కూర్చోవడంపై ఎస్వీ జగన్మోహన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తంచేశారు.