ఏపీలో అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు పూర్తైన సందర్భంగా పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఇందులో పాల్గొనేందుకు టీడీపీ కేంద్ర కార్యాలయానికి బాలకృష్ణ కూడా వచ్చారు. ఆ సమయంలో ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత..