ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా ముంబైలో కన్నుమూశారు. ఆయనకు భారత రత్న ఇవ్వాలంటూ మహారాష్ట్ర కేబినెట్ తీర్మానం చేసి కేంద్రానికి సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో రతన్ టాటా మరణం పట్ల ఆయన మాజీ ప్రేయసి ఎమోషన్ అయ్యారు. ఇక నువ్వు లేవని అనుకోవడం కష్టంగా ఉందంటూ సిమి గరేవాల్ ట్వీట్ చేశారు.