ఢిల్లీ ఎయిర్ పోర్టులో వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డిపై లుక్ ఔట్ నోటీసు ఉందని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు మీడియాకు తెలిపారు. ఒక కేసులో గుంటూరు జిల్లా ఎస్పీ లుక్ ఔట్ నోటీసు జారీ చేశారని వెల్లడించారు.