నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండపంలో దుండగులు దుశ్చర్యకు పాల్పడ్డారు.సమాచారం అందుకున్న వెంటనే బేగంబజార్ పోలీసులు స్పాట్కు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ధ్వంసానికి పాల్పడిన నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు భక్తులు. లేదంటే తాము ఠానా ఎదట ధర్నాకు దిగుతామన్నారు బీజేపీ నేత మాధవీలత.