చెన్నైలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ వీడియో వైరల్గా మారింది. వేళచ్చేరిలో స్థానికులు వరదల భయంతో తమ కార్లను ఫ్లైఓవర్ బ్రిడ్జిప్ పార్నింగ్ చేశారు.