కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలో శ్రీ శక్తి యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపం వద్ద ఏర్పాటు చేసిన లక్కీ డ్రాలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ పేరుకు లక్కీ డ్రా తగిలింది.