మహిళలపై జరుగుతున్న దాడుల గురించి హోంమంత్రి అనిత వెటకారంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు మాజీమంత్రి రోజా. చంద్రబాబు చేతగానితనం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని మండిపడ్డారు. పోలీసులకు స్వేచ్ఛ ఇస్తే ఇలాంటి ఘటనలు జరగవన్నారు. పోలీసులను రాజకీయ కక్షసాధింపు కోసం వాడుకునే పద్దతికి స్వస్తి పలకాలని సూచించారు.