అనంతపురం జిల్లాలో అత్తాకోడలిపై అత్యాచార ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి వీలైనంత త్వరగా నిందితులను కఠినంగా శిక్షిస్తామని ఏపీ హోం మంత్రి అనిత చెప్పారు.