పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ప్రభాస్ ఫ్యాన్స్ పేరుతో సరికొత్త దందా మొదలైంది. డార్లింగ్ బర్త్ డే సెలబ్రెషన్స్ చేస్తామంటూ కొందరు డబ్బులు వసూలు చేస్తున్నారని ఆయన ఫ్యాన్స్ ఆరోపించారు. భీమవరంలోని ఆస్పత్రులు, షాపింగ్ మాల్స్ నుంచి సుమారు 50 లక్షలు వసూలు చేసేందుకు ప్లాన్ చేశారని అన్నారు.