నేడే హనుమాన్ జయంతి..ఇలా చేస్తే శత్రుపీడలు ఉండవంట!
samatha
22 MAY 2025
Credit: Instagram
ఆంజనేయ స్వామి సప్త చిరంజీవులలో ఒకరు. నేడే హనుమాన్ జంయతి. ఈ పండుగను హిందువులందరూ ఎంతో ఘనంగా జరుపుకుంటుంటారు.
అయితే ప్రతి సంవత్సరం రెండు హనుమాన్ జయంతులు జరుపుకుంటాం. అందులో ఒకటి చైత్రమాసంలో వచ్చేది,మరొకటి వైశాఖ మాసం ద
శమిన వస్తుంది.
అయితే ఈ సారి వైశాఖ మాసంలో దశమి అంటే మే 22 పూర్వ భాద్ర తిథి రోజున హనుమాన్ జన్మించాడని అందరూ భావిస్తారు. అందుకే ఈ రోజు హనుమ
ాన్ జయంతి జరుపుతారు.
అయితే ఈ హనుమాన్ జయంతి రోజున ఆంజనేయస్వామి వారిని భక్తి శ్రద్ధలతో కొలుచుకోవడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయంట.
హనుమాన్ జయంతి రోజున ఆంజనేయుడికి సింధూరం , తమలపాకులతో పూజిస్తే చాలా శుభప్రదంట.శత్రుపీడల నుంచి విముక్తికలుగుతుందంట.
అంతే కాకుండా ఆంజనేయస్వామి వారి ఆలయంలో ధ్వజస్తంభంపైన జెండాను ఎక్కిస్తే మనం చేసిన పాపాలు తొలిగిపోతాయి అంటుంటారు పండ
ితులు.
అలాగే ఈ రోజున సుందర కాండ, రామ్ చరిత్ మానస్, శ్రీరామయణం, హనుమాన్ చాలీసా వంటి స్తోత్రాలు చదివడం వలన ఆ శ్రీరాముల వారి దీవె
నెలు ఉంటాయంట.
అందుకే హనుమాన్ జయంతిన తప్పకుండా దగ్గరిలోని హనుమాన్ టెంపుల్కు వెళ్లి ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోవాలంట.
మరిన్ని వెబ్ స్టోరీస్
బాగుంది కదా అని తరుచూ బిర్యాని తినడం ఆరోగ్యానికి మంచిదేనా?
కరీంనగర్లో ఉన్న ఈ అందమైన కోట గురించి తెలుసా!బెస్ట్ ప్లేస్
ఆరోగ్య మేటి.. ఖర్జూర తినడం వలన ఎన్ని ప్రయోజనాలో!