షాకింగ్ న్యూస్..ర్యాష్ డ్రైవింగ్లో ప్రాణంపోతే, ఆ డబ్బులకు చెక్..
Samatha
4 july 2025
Credit: Instagram
రోజు రోజుకు రోడ్డు ప్రమాదాలు అనేవి విపరీతంగా పెరిగిపోతున్నాయి. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి అంటూ మార్నింగ్ లేవగానే ఎన్నో వార్తలు
వస్తుంటాయి.
ఇక రోడ్డు ప్రమాదంలో మరణిస్తే ఆ వ్యక్తి కుటుంబ సభ్యులకు ఇన్యూరెన్స్ డబ్బులు అనేవి వస్తాయని అందరికీ తెలిసిందే.
కానీ ఈ మోటార్ వాహనాల చట్టం కింద చెల్లించే ఇన్సూరెన్స్ పరిహారం గురించి సుప్రీ కోర్టులో షాకింగ్ తీర్పు వెలువడ
ింది.
ఈ మధ్య కాలంలో చాలా మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే కొందరు సహజంగా మరణిస్తే మరికొందరు ర్యాష్
డ్రైవింగ్లో ప్రాణాలు వదలుతున్నారు.
అయితే తాజాగా సుప్రీంకోర్టు ర్యాష్ డ్రైవింగ్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వ్యక్తులకు సంబంధించిన ఓ షాకింగ్ తీర్పును వెళ్లడించింది.
ర్యాష్ డ్రైవింగ్ వలన ప్రాణాలు కోల్పోతే వారికి మోటార్ వాహనాల చట్టం కింద ఇన్సూరెన్స్ పరిహారం చెల్లించక్కర్లేదని తేల్చి చెప్పింది
.
జస్టిస్ పిఎస్ నరసింహ ఆర్ మహదేవన్ ధర్మాసనం రూ.80 లక్షల పరిహారానికి సంబంధించిన కేసులో సుప్రీం కోర్టు ఈ తీర్పు వెలువరించింది.
ఓ వ్యక్తి కారు ప్రమాదంలో మరణించగా, వారు ఇన్యూరెన్స్ కోసం ప్రయత్నించగా, ఈ చట్టం వలన వారికి నిరాశే మిగిలింది.
మరిన్ని వెబ్ స్టోరీస్
చాణక్యనీతి : ప్రతి వ్యక్తి ఈ 3 విషయాలకు దూరం ఉండాలంట!
సూపర్ ఫుడ్ : జీడిపప్పు తింటే ఎన్ని లాభాలో తెలుసా?
అందంగా డ్యాన్స్ చేసే ఈ పక్షులను మీరెప్పుడైనా చూశారా?