అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవిని ఏ పూలతో పూజిస్తే లక్కు కలిసి వస్తుందో తెలుసా?
Samatha
18 April 2026
పూజలో పూలు ఉపయోగించడం సహజం. ప్రతి ఒక్కరూ పూజ చేసే సమయంలో తప్పకుండా పూలను ఉపయోగిస్తుంటారు.
పూజలు
పూలు లేకుండా ఏ పూజను జరపరు చాలా వరకు. అయితే ఏప్రిల్ 19న అక్షయతృతీయ. అయితే ఈరోజు లక్ష్మీదే
విని ఈ పూలతో పూజిస్తే లక్కు కలిసి వస్తుందంట.
అయతృతీయ
అత్యంత పవిత్రమైన రోజుల్లో అక్షయ తృతీయ కూడా ఒకటి. అక్షయం అంటే తరిగిపోని, అందువలన ఈ రోజు ఏం చేసినా మంచి ఫలితం లభిస్తుందని అంటారు.
కలసి రావడం
అయితే ఇంత పవిత్రమైన రోజున లక్ష్మీదేవిని ఎర్రని మందారాలు లేదా తామర పూలతో పూజించడం వలన విశేషమైన ఫలితం లభిస్తుందంట.
మందారాలు లేదా తామర పూలు
అదే విధంగా ఈ రోజు విష్ణుమూర్తిని పసుపు రంగుల పూలతో పూజించడం వలన జీవితంలో ఉన్న అడ్డంకులు తొలిగిపోతాయి.
పసుపు రంగు పూలు
అదే విధంగా ఈ రోజు చాలా మంది లక్ష్మీదేవితో పాటు కుబేరుడిని కూడా పూజిస్తారు. అయితే కుబేరుడిని పసుపు లేద
ా తెలుపు రంగు పూలతో పూజించడం చాలా మంచిది.
కుభేర పూజ
అలాగే ఏ పూజ చేసినా ముందుగా వినాయకుడిని పూజిస్తారు. అయితే వినాయకుడిని తెల్లని పూలతో పూజించడం వలన మంచి జరుగుతుందంట.
వినాయకుడి పూజ
అయితే ఈ రోజు పూజ చేసే సమయంలో తాజా పూలను మాత్రమే ఉపయోగించాలి. వాడిపోయినా, రాలిపోయిన పూలను ఉపయోగించకూడదు.
తాజా పూలు
మరిన్ని వెబ్ స్టోరీస్
రుచికరమైన పెరుగు సేమియా.. ఇలా చేస్తే ఆహా అద్భుతం అనాల్సిందే!
బాబా వంగా జోస్యం.. ఈ రాశుల వారికి దిన దిన గండమే!
గుమ్మడి గింజలతో బట్టతల మాయం.. అది ఎలా అంటే?