అక్షయ తృతీయ రోజు ఇవి దానం చేస్తే ఆ దోషాలు పోయి.. అదృష్టం రెట్టింపు 

Prasanna Yadla

15 April 2026

Pic credit - Pixabay

అక్షయ తృతీయను ఏడాదిలో పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఇంకా ఈ రోజున ఏ పని చేసినా రెట్టింపు ఆశీర్వాదాలు పొందుతారు. 

అక్షయ తృతీయ

ఈ తృతీయ తిథి ఈ నెల 19న ఉదయం 10:49 గంటలకు మొదలయ్యి 20న ఉదయం 7:49 గంటలకు ముగుస్తుంది. 

 తృతీయ తిథి

సూర్యుడి దోషం పోవడానికి అక్షయ తృతీయ రోజు ఎర్రటి బట్టలు, బెల్లం దానం చేస్తే చాలా మంచిది

బెల్లం

చంద్ర దోషం పోవడానికి బియ్యం, పాలు దానం చేస్తే మంచి జరుగుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. 

బెల్లం

బృహస్పతి గ్రహా దోషానికి పసుపు, శనగపప్పు, పసుపు పండ్లు దానం చేయాలి. 

 పసుపు పండ్లు

శుక్ర దోష నివారణకు తెల్లని వస్త్రాలు, నెయ్యి దానం చేస్తే జీవితం చాలా మారుతుంది. 

నెయ్యి

బుధ రాశి వారు ఈ అక్షయ తృతీయ రోజున పచ్చి పెసరపప్పు దానం చేయాలి. 

 పచ్చి పెసరపప్పు

Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

నోట్