ఓరీ నాయనో ఉదయాన్నే ఈ ఫుడ్ తీసుకుంటున్నారా.. కథ కంచికే ఇక!
samatha
18 MAY 2025
Credit: Instagram
ఉదయం అయ్యిందంటే చాలు చాలా మంది, బ్రేక్ ఫాస్ట్ చేయాలంటే తెగ ఆలోచిస్తుంటారు. కొందరు త్వరగా పూర్తి కావాలని ఏదో ఒకటి చేస్తుంటారు.
అయితే మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ గా కొన్ని రకాల ఫుడ్ అస్సలే తీసుకోకూడదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అది ఏదో చూద్దాం.
అలాగే చాలా మంది ఉదయం టీ, బిస్కెట్స్ అల్పాహారంగా తీసుకుంటారు. కానీ ఇది అస్సలే మంచిది కాదంట. ఇందులో ఎలాంటి పోషకాలు ఉండవంటున్నారు నిపుణులు.
ఇంకొంత మంది ఉదయం ప్రాసెస్ చేసిన ఫుడ్ శాండ్విచ్, ఫిజ్జా వంటివి లేదా బ్రెడ్ కాంబోలో తయారైన ఫుడ్ తీసుకుంటారు. ఇది శరీరంలో చక్కెర స్థాయిలను
పెంచుతుందంట.
చాలా మంది త్వరగా అయిపోతుందని ఉప్మా, పోహా చేస్తుంటారు. కానీ ఇవి త్వరగా ఆకలిని పెంచడమే కాకుండా బరువు పెరిగేలా చేస్తాయంట.
ఇక పిల్లల కోసం చాలా మంది తల్లులు ఓట్స్ టిఫిన్ గా చేస్తుంటారు. ఇందులో ఫైబర్ లేదా ప్రోటీన్ తక్కువగా ఉంటుంది. ఇది చక్కెర
క్రాష్ కోరికలకు కారణం అవుతుందంట.
ఇంకొంత మంది ఉదయాన్నే పొట్ట లైట్ గా ఉండాలని ఫ్రూట్ జ్యూసెస్ తీసుకుంటారు. కానీ దీని వలన ప్రోటీన్ , ఫైబర్ వంటివి శరీరానికి అందలేవంటున్నారు నిపుణులు.
మరిన్ని వెబ్ స్టోరీస్
బొప్పాయ తరచూ తినడం వలన ఎన్ని నష్టాలో తెలుసా?
రోజూ ఉదయం గుమ్మడి గింజలు తింటే ఎన్ని లాభాలో తెలుసా?
చాణక్యనీతి : భర్త భార్యకు చెప్పకూడని 5 సీక్రెట్స్ ఇవే!