పాలతో కలిపి ఇవి తింటే.. సమస్యల ఊబిలో పడినట్టే..
07 October 2025
Prudvi Battula
పాలు తాగడం వల్ల గుండె సంబంధించిన సమస్యలను తగ్గుతాయి. పాలు గ్లూకోస్ టాలరెన్స్ను నియంత్రిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
వాస్తవానికి క్యాల్షియం, ప్రొటీన్, పెప్టైడ్స్, మెగ్నీషియం పాలలో పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.
దీనితో పాటు వృద్ధాప్యంలో సంభవించే బోలు ఎముకల వ్యాధి, ఎముకల పగుళ్ల నుంచి రక్షించడంలో పాలు సహాయపడుతుంది.
పాలు తాగిన తర్వాత వీటిని తినకూడదని ఇంటి పెద్దలు తరచుగా చెబుతారు. పాలు తాగిన తర్వాత ఎలాంటివి దూరంగా తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
పాలు తాగే ముందు ఉప్పుతో చేసిన ఆహార పదార్దాలను ఎప్పుడూ తినకూడదు. ఇలా చేయడం వల్ల కడుపుకు హాని కలుగుతుంది.
పప్పు, పులుపు తిన్న తర్వాత కూడా పాలు తాగడం మానేయాలి. లేదంటే ఎన్నో సమస్యలు వస్తాయి అంటున్నారు నిపుణులు.
పాలు తాగిన తర్వాత చేపలు మరచిపోయి కూడా తినకూడదు. ఇలా చేయడం వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.
అలాగే పెరుగు కూడా తినకూడదు అంటున్నారు నిపుణులు. ఇది పాలతో చేసినప్పటికి ఆరోగ్యానికి హానికరం అన్నది వారి మాట.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఇంటి ముందు కొబ్బరి చెట్టును పెంచవచ్చా.? పండితుల మాటేంటి.?
ఫ్రెంచ్ ఫ్రైస్తో షుగర్ వస్తుందా.? పరిశోదనలు ఏం చెబుతున్నాయి.?
పీతలను డైట్లో చేర్చుకున్న ఆదిలాబాద్ ప్రజలు.. కారణం అదేనా.?