ముందుగా చేప ముక్కలు బాగా కడిగి, ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత వాటికి కారం, శనగ పిండి గుడ్డు సొన వంటివి వేసి మొత్తం కలుపుకోవాలి.
మసాలా, కారం, ఉప్పు, కొత్తిమీర, కోడిగుడ్డు, ధనియాల పొడి, పసుపు, శనగ పిండి మిశ్రమంలో చేపలను వేసి కలుపుకోవాలి. తర్వాత వాటిని అర గంటసేపు పక్కన పెట్టుకోవాలి.
ఆ తర్వాత మరో పాన్ తీసి అందులో నూనె పోసి మనం ముందుగా కలిపి పెట్టుకున్న చేపల మిశ్రమం ఉందిగా, దానినిలోని ఒక్కో చేపను తీసి నూనెలో వేసి వేయించుకోవాలి.
అంతే చేప ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటూనే ఉండాలి. అంతే వేడి వేడి ఫిష్ పకోడి రెడీ, దీనిపై కాస్త కొ త్తిమీర, మసాల చల్లి తింటే టేస్ట్ అదిరిపోద్దీ.