కారంగా రుచిగా ఉండే పండు మిర్చి పచ్చడి
Prasanna Yadla
12 May 2026
Pic credit - Pinterest
వేడి వేడి అన్నంలో నూరిన పండు మిర్చి పచ్చడి వేసుకుని తింటే ఆ రుచి అద్భుతంగా ఉంటుంది.
పండు మిర్చి పచ్చడి
ఇంకా ఈ పచ్చడి ఎక్కువ రోజుల పాటు నిల్వ కూడా ఉంటుంది.
పండు మిర్చి పచ్చడి
200 గ్రాముల పండు మిర్చి, 10 వెల్లుల్లి రెబ్బలు , కొద్దిగా చింతపండు, పావు టీ స్పూన్ మెంతులు, పావు ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర , ఉప్పును తీసుకోవాలి.
కావాల్సిన పదార్థాలు
ముందుగా పండు మిర్చిని తీసుకుని వాటిని బాగా కడిగి పూర్తిగా ఆరబెట్టుకోవాలి.
స్టెప్ -1
కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి ఇంకా దీనిలో పండు మిర్చిని కూడా వేసి మీడియం మంటపై బాగా వేయించాలి.
స్టెప్ -2
అదే పాన్లో మెంతులు, ఆవాలు, జీలకర్రను కూడా దీనిలో బాగా వేయించి వాటిని చల్లారనివ్వాలి.
స్టెప్ -3
ఇప్పుడు మిక్సీలో తీసుకుని దానిలో మిర్చి, వెల్లుల్లి, మసాలాలు, ఉప్పు కూడా మెత్తగా రుబ్బుకోవాలి.
స్టెప్ -4
ఒక పాన్లో తాలింపు కోసం ఆయిల్ వేసి, అది వేడయ్యాక ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి.
స్టెప్ -5
మరిన్ని వెబ్ స్టోరీస్
జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా
మిల్లెట్ రోటి.. హెల్త్కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం
హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి