దోసె, ఇడ్లీల్లోకి అదిరిపోయే పొలం కారం పొడి.. తింటే, అవన్నీ పరార్ 

Prasanna Yadla

 23 July  2026

Pic credit - Pinterest

పట్టణాల్లో కంటే ఈ కారం పొడిని పల్లెటూర్లలో బాగా తింటారు. అంతేకాదు వేడి వేడి అన్నంలోకి సూపర్

పల్లెటూర్లలో బాగా తింటారు

 ఇడ్లీ, దోశలకు కూడా సరిపోతుంది. రాగి సంగటి,  రొట్టెలతో తింటే ఇది మంచిగా ఉంటుంది. 

రాగి సంగటి,  రొట్టెలతో

అంతే కాదు ఈ వానల్లో ఇదే బెస్ట్. కరివేపాకు, నాలుగు మిరియాలు కూడా వేస్తే జీర్ణక్రియ పనితీరు మెరుగుపడుతుంది

జీర్ణక్రియ పనితీరు 

ఒక కప్పు పల్లీలు , పావు కప్పు శనగపప్పు , ధనియాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ మిరియాలు తీసుకోవాలి 

కావలసిన పదార్థాలు

వెల్లుల్లి రెబ్బలు , నాలుగు  కరివేపాకు ఆకులు,  ఎండు మిర్చి, కొద్దిగా చింతపండు , రుచికి సరిపడా ఉప్పును తీసుకోవాలి.

కావలసిన పదార్థాలు

ఒక పాన్ తీసుకుని పల్లీలను వేసి మీడియం మంటపై బాగా వేయించాలి. అదే పాన్ లో శనగపప్పు బాగా వేయించాలి.

స్టెప్ 1

ఇక ఇప్పుడు మిక్సీలో వేసి నాలుగు మిర్చి,  జీలకర్ర,  మిరియాలు,ధనియాలు కూడా వేసి పొడిలాగా చేసుకోవాలి. 

స్టెప్ 2

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్