మాంసం కూరలను తలదన్నే మష్రూమ్స్ కర్రీ..  తింటే ఆపకుండా లాగిస్తూనే ఉంటారు 

Prasanna Yadla

24 March 2026

Pic credit - Pixabay

పుట్టగొడుగుల కూరను సరిగ్గా వండి తింటే నాన్ వెజ్ కూరలు ఏ మాత్రం సరిపోవు 

 నాన్ వెజ్ కూరలు ఏ మాత్రం సరిపోవు

మరి, ఇంకెందుకు లేట్ దీనికి కావాల్సిన పదార్దాలు, ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం.. 

ఎలా తయారు చేయాలంటే 

 పుట్టగొడుగులు,  అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా పొడి, ఉల్లిపాయలు, టమోటాలు, ఉప్పు, కారం,పసుపు, నూనె, కొత్తిమీరను తీసుకోవాలి

కావాల్సిన పదార్ధాలు

ముందుగా పుట్టగొడుగులను తీసుకుని బాగా క్లీన్ చేసి దాని మీద ఉన్న నలుపు మొత్తం పోయే వరకు కడిగి చిన్న ముక్కలుగా కోసి గిన్నెలో   పెట్టుకోవాలి 

స్టెప్ - 1

ఇప్పుడు పాన్ తీసుకుని దానిలో ఉల్లిపాయ ముక్కలు, పండు టమోటాలు, ఒక అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి రంగు మారే వరకు బాగా వేయించుకోవాలి. 

స్టెప్ - 2

ఇప్పుడు పాన్‌ తీసుకుని దానిలో ఆయిల్ వేసి,  అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, బిర్యానీ ఆకులు వేసి బాగా వేయించుకోవాలి. 

స్టెప్ - 3

ఇప్పుడు ఈ మిశ్రమంలో ఒక టీ స్పూన్ మసాలా పేస్ట్, అర టీ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి నూనె పైకి తేలే వరకు బాగా వేయించాలి.

స్టెప్ - 4

ఇక ఇప్పుడు ముందుగా కడిగి శుభ్రం చేసిన  పుట్టగొడుగులు వేసి  ఒక గ్లాస్ నీళ్లు పోసి 15 నిమిషాల పాటు ఉడికించి కొత్తిమీర కిందకు చల్లి దించేయాలి.

స్టెప్ - 5