కాశ్మీర్‌లో ఒక అద్దె గది ద్వారా హోటల్‌ యజమానులు ఎంత సంపాదిస్తారు?

25 April 2025

Subhash

కాశ్మీర్‌ ప్రతి సంవత్సరం లక్షలాది మంది పర్యాటకులకు ఆకర్షిస్తోంది. ఇక్కడి హోటల్‌ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతోంది.  భారీ ఆదాయ వనరుగా మారింది.

ఆదాయ వనరు

కాశ్మీర్‌లో ఒక హోటల్‌ గది సగటు ధర రాత్రికి రూ.2000 నుంచి రూ.15,000 వరకు ఉంటుంది. తక్కువ బడ్జెట్‌ నుంచి లగ్జరీ వరకు ఉంటుంది.

హోటల్‌లో బస ధర

ఒక మధ్య తరహా హోటల్‌లో 10-30 గదులు ఉంటాయి. పీక్‌ సీజన్‌లో 80-100 శాతం ఆక్యుఆపెన్సీ ఉంటుంది. ఇది మంచి ఆదాయాన్ని ఇస్తుంది.

ఆదాయం

మధ్యస్థ హోటళ్లు రోజుకు రూ.50,000 నుంచి రూ.3 లక్షల వరకు సంపాదించవచ్చు. ఈ ఆదాయం హోటల్‌ ప్రాంతం, ఇక్కడి ప్రాముఖ్యతను బట్టి ఉంటుంది.

హోటల్‌ సంపాదన

హౌస్‌ కీపింగ్‌, సిబ్బంది జీతం, విద్యుత్‌, నీరు, ట్యాక్స్‌లు, నిర్వహణ అన్ని కలిపి ఖర్చులో 30-40 శాతం వరకు ఉంటాయి.

ఎందుకు అంత ఖరీదు

శీతాకాలంలో, కొన్ని నెలల్లో మంచు కురుస్తుంది. దీంతో పర్యాటకుల సంఖ్య తగ్గుతుంది. దీంతో ఆదాయాలు తగ్గుతాయి. కానీ కొన్ని హోటళ్లు ఆఫర్లు, డిస్కౌంట్ల ద్వారా బుకింగ్‌లను నిర్వహిస్తాయి.

శీతాకాలంలో

OYO, MakeMyTrip, Booking.com వంటి ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా దేశవ్యాప్తంగా, విదేశాలలో హోటళ్ల పరిధి పెరిగింది. దీని వల్ల ఆక్యుపెన్సీ, ఆదాయం రెండు పెరిగాయి.

బుకింగ్స్

కాశ్మీర్‌లో ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఉండటం వల్ల పర్యాటకుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. దీంతో హోటల్‌ యజమానులు ప్రతి ఏటా భారీగానే సంపాదించుకుంటారు.

పర్యాటకుల తాకిడి