సనాతన ధర్మంలోని నాలుగు వేదాలలో ఏమి ఉంది?
TV9 Telugu
28 December
2024
హిందూ మతన్నీ భారత్, నేపాల్ దేశల్లో ఎక్కువగా నమ్ముతారు. ఇది ప్రాచీన భారత ఉపఖండంలో ఐదవ శతాబ్దం క్రీ.పూ 3000 కంటే ముందే ప్రారంభమైంది.
జైనమతం భారతీయ మతాల్లో ఒకటి. ఇది భారత ఉపఖండంలో క్రీ.పూ 900 నుండి 600 మధ్య అభివృద్ధి చెందుతూ వచ్చింది.
కన్ఫ్యూషియనిజం మతం చైనీస్ మతాల్లో ఒకటిగా ఉంది. ఇది చైనాలో క్రీ.పూ 600 నుండి 500 మధ్య కాలంలో ఉద్బవించిన మతం.
జుడాయిజం అబ్రహామిక్ మతాల్లో ఒక మతం. ఇది ప్రాచీన నగరం జుడాలో క్రీ.పూ 6వ నుండి 5వ శతాబ్దంలో ఉద్బవించింది.
బౌద్ధమతం భారతదేశంలో అద్బవించిన అనేక మతాల్లో ఒకటి. ఇది భారత ఉపఖండంలో ఐదవ శతాబ్దం క్రీ.పూ ఐదవ శతాబ్దంలో ప్రారంభం అయింది.
టావోయిజం చైనీస్ ఆచరించే మతాల్లో ఇది చైనాలోని 2వ శతాబ్దం CEలో ప్రారంభం అయింది. చైనాలోని ముఖ్య మతాల్లో ఒకటి.
క్రైస్తవ మతం అబ్రహమిక్ మతాల్లో ఒకటి. ఇది 6 నుండి 132 AD వరకు రోమన్ ప్రావిన్స్ ఉన్న జుడా నగరంలో ఉద్బవించింది.
ఇస్లాం మతం కూడా అబ్రహమిక్ మతాల్లో ఒకటి. ఇది 610 CEలో ప్రాచీన అరేబియా ప్రాంతంలో ఉద్బవించినట్టు చరిత్ర చెబుతుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
సూర్యాస్తమయంలో ఈ పనులు చేస్తే ఇంట్లో సమస్యలు..
ఉక్రెయిన్ ట్రెంబిటా క్షిపణి ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
ప్రపంచంలో మొట్టమొదటి చమురు బావి ఎక్కడ ఉంది?