కూరల్లో నిమ్మరసం పిండుకుని తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా
13 July 2025
Pic Credit: freepik.com
TV9 Telugu
చాలా మందికి తినేటప్పుడు పప్పు, కూరల్లో నిమ్మ రసాన్ని పిండుకుని తినే అలవాటు ఉంటుంది.
ఇలా చేయడం వల్ల కూరగాయలు, పప్పులు మునుపటి కంటే రుచికరంగా ఉంటాయి. కనుక మీరు కూడా ఇలా చేస్తే ఏమి జరుగుతుందో తెలుసుకుందాం.
పోషకాహార నిపుణులు నిమ్మకాయను పప్పులో పిండుకుని తింటే ఏమి జరుగుతుందో చెప్పారు
ఆహారంలో నిమ్మకాయను పిండడం చాలా ప్రయోజనకరం. తినే ఆహారానికి అదనపు రుచి కోసం ఇలా చేస్తారు. అయితే ఈ అలవాటు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.
పప్పు లేదా కూరగాయలకు నిమ్మరసం జోడించడం వల్ల మెదడు పదును పెట్టడానికి సహాయపడుతుందని వీడియో చెబుతోంది.
శరీరం మరింత శక్తివంతంగా మారుతుంది. శరీరం ఫిట్గా మారుతుంది. ముఖం కూడా ప్రకాశించడం ప్రారంభమవుతుంది.
పప్పు, కూరగాయలతో నిమ్మరసం కలిపి తింటే అందులోని విటమిన్ సి ఆహారంలోని ఐరెన్ తో కలిసిపోయి శరీరమంతా వ్యాపిస్తుంది.
దీని అర్ధం ఐరెన్ శరీరం లోనే ఉంటుంది. నిమ్మరసం కలిపిన కూరలు తినడం వలన ఆహారం తిన్న ప్రయోజనాలను రెట్టింపు పొందుతారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఇంటి బయట లేదా లోపల పిల్లి ఏడుస్తుంటే శుభమా? అశుభమా తెలుసుకోండి –
ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజిస్తే ఎన్ని ప్రయోజనాలో తెలుసా
రోజూ కాకులకు ఆహారం అందిస్తే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసా